Thursday, 16 April 2026 06:17:44 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

రోగులకు మాస్కు ల పంపిణీ చేస్తున్న మెడికల్ ఆఫీసర్ తేజస్వి

హెచ్ఎంపివి వైరస్ ముందస్తు జాగ్రత్తలు - వైద్యాధికారి తేజస్వి

Date : 07 January 2025 07:38 PM Views : 350

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 7 : దేశంలోని పలు రాష్ట్రాలలో హెచ్ఎం పివి వైరస్ కేసులు నమోదైన దృశ్య స్థానిక ప్రజలు ముందస్తుగా అప్రమత్తంగా ఉండాలని తంబళ్లపల్లె మెడికల్ ఆఫీసర్ డాక్టర్ తేజస్వి, డాక్టర్ రీచర్డ్ లు తెలిపారు. మంగళవారం సామాజిక ఆరోగ్య కేంద్రంలో హెచ్ఎం పివి వైరస్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. కరోనా వైరస్ తరహాలోనే ఈ హెచ్ఎంపివీ వైరస్ లక్షణాలు ఉంటాయని దగ్గు, జలుబు, జ్వరం, నీరసం వస్తాయని చెప్పారు. మనిషిలో వ్యాధినిరోధక శక్తి తక్కువ ఉన్న వారిని ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందని ముందస్తుగా ప్రతి ఒక్కరు మాస్కు ధరించాలని, గుంపులు గుంపులుగా ఉన్నచోట జాగ్రత్తగా వ్యవహరించాలని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, శానిటైజర్ కచ్చితంగా వాడాలని వ్యాధి లక్షణాలున్న వారు వెంటనే ఆసుపత్రిని సందర్శించి తగు వైద్య చికిత్సలు పొందాలని సూచించారు. ఈ విషయమై ఆసుపత్రిలో రోగులకు మార్క్ డ్రిల్ నిర్వహించి పలువురికి మాస్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్స్ గ్లోరీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :