Friday, 31 July 2026 12:55:48 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

22ఏ భూముల సమస్యలపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

22 ఎకరాల 62 సెంట్ల భూములకు నేడు కలెక్టరేట్లో బాధితులకు యన్.ఓ.సి.ల జారీ

Date : 26 December 2025 10:30 PM Views : 214

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 26 : ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని 22ఏ మరియు చుక్కల భూముల సమస్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం నాడు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. పలు కారణాల వల్ల 22ఏ మరియు చుక్కల భూములకు సంబంధించిన యన్.ఓ.సీ లు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయన్న విషయం విధితమే. ఈ భూముల పరిష్కారానికి శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నేడు 22 ఎకరాల 62 సెంట్ల భూములకు సంబంధించిన బాధితులకు యన్.ఓ.సి. లను నేడు జారీ చేశామన్నారు. మదనపల్లి మండలానికి చెందిన శ్రీలత, భాస్కర్, కానాల చెంగమ్మ, హేమలత, నందకిషోర్,మరియు కురబలకోట మండలానికి చెందిన మస్తాన్ రెడ్డి లకు ఈ సందర్భంగా ఎన్ఓసీ లను జారీ చేశామని పేర్కొన్నారు. ఈరోజు మరో 15 ఎకరాల 28 సెంట్ల 22 ఏ భూములకు సంబంధించిన 10 కేసులను విచారణ చేపట్టామని వీటికి సంబంధించిన యన్.ఓ.సీ లను సోమవారం నాడు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పెండింగ్ లో నున్న 22ఏ మరియు చుక్కల భూముల సమస్యలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని త్వరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, రికార్డుల ఫోర్జరీ కేసులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. యన్.ఓ.సీ లను పొందిన లబ్ధిదారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో నున్న తమ 22ఏ భూముల సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, జిల్లా కలెక్టర్ కు, జిల్లా పాలన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :