నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - మార్చి 21 : కురబలకోట మండల ఎంపీపీ దస్తగిరి అనారోగ్య సమస్యతో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కు రాజీనామా సమర్పించిన నేపథ్యంలో నంది రెడ్డి గారి పల్లి గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు M.G భూదేవికి మెజార్టీ ఎంపీటీసీ లు మద్దతు తెలపడం తో ఎంపీపీ గా ఎన్నికవడం తో MG భూదేవి ని పలువురు అభినందనలు తెలిపారు .
Admin
Namitha News