Thursday, 30 July 2026 12:54:21 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణ పై అవగాహనా కల్పిస్తాం - శివప్ప

Date : 14 April 2026 02:19 PM Views : 190

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 14 : జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాల ప్రారంభం సందర్భంగా నేడు మదనపల్లి అగ్నిమాపక కేంద్రం నందు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా జిల్లా అగ్నిమాపక అధికారి వి ఆదినారాయణ రెడ్డి ఏర్పాటు చేసిన ప్రదర్శన లో అగ్నిప్రమాదం చోటు చేసుకొన్నప్పుడు వాడే పరికరాలను చూపిస్తూ అతిధులకు, కార్యక్రమం కు హాజరైన విద్యార్థుల కు అవగాహనా కల్పించారు. తదనంతరం అగ్నిమాపక అధికారి శివప్ప మాట్లాడుతూ అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు నివారణ చర్యల గురించి వివరించారు తదనంతరం అగ్ని ప్రమాదాలు నివారణ చర్యల గురించి వివరించే కరపత్రములను మరియు గోడ పత్రికలను ఆవిష్కరణ చేశారు. అగ్నిమాపక సిబ్బంది అగ్ని ప్రమాదాలలో మరియు రెస్క్యూ ఆపరేషన్లలో వాడు వివిధ పరికరముల గురించి ప్రదర్శన ద్వారా క్లుప్తంగా వివరించారు ఈ కార్యక్రమములో యన్.సి.సి. విద్యార్థి, విద్యార్థినిలు , ఉపాధ్యాయులు, అభ్యుదయ స్కూల్ కరస్పాండెంట్ , ప్రిన్సిపాల్ ప్రసాద్ , వాసవి క్లబ్ ప్రెసిడెంట్ కృష్ణా రావు, వాసవి క్లబ్ సభ్యులు, వనిత క్లబ్ సభ్యులు సరళ, ఇతర సభ్యులు, మరియు మదనపల్లి అగ్నిమాపక కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :