Thursday, 16 April 2026 04:25:54 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

మల్లన్న హుండీ లెక్కింపు

మల్లయ్య కొండ హుండీ ఆదాయం రూ 6.64 లక్షలు.

Date : 04 February 2025 07:16 PM Views : 273

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె ఫిబ్రవరి 4 ః తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి మూడు మాసాల ఆలయ హుండీ ద్వారా రూ 6,64,916 లక్షల ఆదాయం సమకూరినట్లు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశి కుమార్, ఈవో మునిరాజా లు విలేకరులకు తెలిపారు. మంగళవారం మండల టిడిపి అధ్యక్షుడు వి ఉత్తమ రెడ్డి ఆధ్వర్యంలో మల్లయ్య కొండ మహా శివునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆలయ హుండీ ఆదాయాన్ని తాత్కాలిక కార్య నిర్వాహక కమిటీ సభ్యులు లెక్కించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్వదినం సందర్భంగా మహా శివుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ విషయమై కొండపై ఉత్సవానికి హాజరయ్యే భక్తజనకోటికి సౌకర్యాలు ఏర్పాటులో అన్ని శాఖల అధికారుల సహకారంతో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక కమిటీ సభ్యులు బేరి శ్రీనివాసులు, సుధాకర్ రెడ్డి, చెరువు సంఘం అధ్యక్షులు రామలింగారెడ్డి, సామిరెడ్డి, కుమార్ నాయుడు, శ్రీనివాసులు, శివన్న, కోసువారి పల్లి కేశవరెడ్డి, కృష్ణారెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మణి, మ్యూజికల్ శివ, రాజంపేట పార్లమెంట్ బిసి నాయకుడు సోమశేఖర్, టిడిపి నాయకులు, మహిళా భక్తులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :