Friday, 31 July 2026 10:37:11 PM
# కె.ఎస్. కరీం కు నివాళులు అర్పించిన శ్రీరామ్ చినబాబు # యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి

గ్రామాలలో పారిశుద్యం, మంచినీటి సరఫరా పై శ్రద్ద చూపాలి - ఎంపీడీఓ లతీఫ్ ఖాన్

Date : 20 November 2025 07:17 PM Views : 146

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 20 : రామసముద్రం మండలం లోని గ్రామ పంచాయతీ లలోని అన్నీ గ్రామాల్లో పారిశుధ్యం మంచినీటి సరఫరా పై శ్రద్ధ చూపి ఫిఫ్టీంత్ ఫైనాన్స్ నిధులు సింహ భాగం వీటిపైనే ఖర్చు చేయాలని ఎంపీడీఓ లతీఫ్ ఖాన్ తెలిపారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం గురువారం ఏర్పాటు చేసి సర్పంచ్ ల సమావేశంలో ఎంపీడీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యం స్థాపన దిశగా అడుగులు వేయాలని,ఈ ఏడాది కి సంబంధించి అర్. జి.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక గ్రామ స్వరాజ్యం స్థాపన లక్ష్యంగా చేసుకొని పనిచేయాలని ఎంపీడీఓ సర్పంచ్ లను కోరారు.శుక్ర , శనివారాలలో సచివాలయం సిబ్బంది, అంగన్వాడీ సిబ్బందికి అర్.జి.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక ఫై శిక్షణ ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.అనంతరం ఎంపీడీఓ సర్పంచ్ లతో కలసి అర్.ఫై.ఎస్. ఏ వార్షిక ప్రణాళిక బ్యానర్ ను ఆవిష్కరించారు.ఈ సమావేశంలో ఎంపిడిఓ లతీఫ్ ఖాన్, డిప్యూటీ ఎంపిడిఓ గపూర్, బిసి నాయకులు గెవన్న, సర్పంచ్ లు రెడ్డెప్ప నాయుడు, తిప్పరాజు,కొండూరు శ్రీనాథ్ రెడ్డి,ఉదయ్ శంకర్ రెడ్డి, కేసీ పల్లె శ్రీనివాసులు రెడ్డి,రాధారెడ్డి,ఇంజం వెంకటరమణ,జీకే చంద్ర సుభాష్ బాలప్ప నారాయణ పంచాయతీ సెక్రటరీలు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :