Friday, 31 July 2026 01:51:55 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

చేజర్లలో ఘనంగా జరిగిన శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాదర్ వలియా దర్గా 95వ గంధమహోత్సవం

ముఖ్య అతిధులు గా చేజర్ల యస్.ఐ. తిరుమలరావు మరియు గ్రామ ప్రముఖులు

Date : 30 November 2025 08:14 PM Views : 388

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చేజర్ల - నవంబర్ 30 : శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చేజర్ల మండల కేంద్రంలో వెలిసి ఉన్న శ్రీశ్రీశ్రీ హజరత్ ఖాదరవలియా నాగూర్ మీరా స్వామి వారి దర్గా 95వ గంధమహోత్సవం నేడు ఘనంగా నిర్వహించారు.. దర్గాలో ప్రత్యేక పూజ నిర్మించేందుకు ఫాతిహా సామాగ్రిని చేజెర్ల మండలం ఆంధ్రప్రభ విలేఖరి నజీర్ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి గొప్ప మేళతాళాలతో పకీరుల వాయిద్యాలతో ఊరేగింపుగా దర్గా వద్దకు తీసుకొని వచ్చారు. దర్గాలో పూజా సామాగ్రిని ఉంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.. ప్రత్యేక దువా అనంతరము భక్తులకు ప్రసాదం పంచి అనంతరం దర్గా వద్ద అన్నదానం నిర్వహించారు..నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు ఆనంద్ రెడ్డి ఆధ్వర్యంలో వెయ్యి మందికి పైగా భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు... ఈ గంట మహోత్సవకార్యక్రమంలో అన్నదానంతోపాటు దర్గాకు భారీ పూలంకరణలను కూడా నజీర్ బ్రదర్స్ మరియు వంగవరపు ఆనంద రెడ్డి సంయుక్తంగా వారి సొంత ఖర్చులతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చేజర్ల ఎస్సై తిరుమలరావు ప్రత్యేక అతిథిగా విచ్చేసి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితోపాటు కార్యక్రమంలో గ్రామానికి చెందిన ప్రముఖులు ప్రజలు భారీగా పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :