Thursday, 16 April 2026 06:16:53 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మోతీనగర్ కు చెందిన మహమ్మద్ అలి లను పరామర్శించి‌న మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహ్మద్

Date : 26 May 2025 07:20 PM Views : 101

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తురకపల్లి ఖాసీం, మదనపల్లె మున్సిపాలిటీ మోతీనగర్ కు చెందిన మహమ్మద్ అలి లను పరామర్శించి‌న మదనపల్లె వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్‌... మదనపల్లె నియోజకవర్గం నిమ్మనపల్లె మండలం బోడుమల్లయ్యగారిపల్లికి చెందిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తురకపల్లి ఖాసీం తండ్రి అబ్దుల్ రజాక్ మృతి చెందారు. అబ్దుల్ రజాక్ పార్థివ దేహన్ని సందర్శించి నివాళి అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.‌ నిస్సార్ అహమ్మద్‌ తోపాటు ఖాదర్‌ బాషా, మల్లికార్జున, రెడ్డి భాస్కర్, బాషా సాహెబ్, అబ్దుల్, యాసిన్, సాదిక్, నూర్ మహమ్మద్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మదనపల్లె మున్సిపాలిటీ మోతీనగర్ కు చెందిన మహమ్మద్ ఆలి తండ్రి అబ్దుల్ జబ్బార్ అనారోగ్యంతో మృతి చెందారు. ‌అబ్దుల్ జబ్బార్ పార్దివ దేహానికి నివాళి అర్పించారు. ‌కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్ఘ్యం చెప్పారు.‌ నిస్సార్ అహమ్మద్‌ తోపాటు గుండ్లూరి రఫి, ఇమ్రాన్, ఖాదిర్, షపీ, సద్దాం, సాదిక్, యాసిన్, అబ్దుల్, జబివుల్లా ఖాజ్రీ హాజరైనారు. ‌

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :