Thursday, 16 April 2026 03:18:34 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

ఘనంగా అల్ ఇండియా కిసాన్ సభ 90వ ఆవిర్భావ వేడుకలు

Date : 11 April 2026 02:33 PM Views : 48

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 11 : దేశం లో రైతుల శ్రేయస్సు కోసం 1936 ఏప్రిల్ 11వ తేదీన ఆవిర్బవించిన ఆల్ ఇండియా కిసాన్ సభ నేటికీ 89 సంవత్సరాలు పూర్తి చేసుకుని 90వ వసంతంలోకి అడిగిడుతున్న సందర్భంగా అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లి టమోటో మార్కెట్ ఎదుట ఆల్ ఇండియా కిసాన్ సభ ఏఐకేఎస్ పథకాన్ని ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప ఆంధ్ర ప్రదేశ్ రైతు సంఘం అన్నమయ్య జిల్లా కార్యదర్శి వంగిమల రంగారెడ్డి మాట్లాడుతూ ఈ దేశంలో రైతాంగానికి భూమి నీరు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని నకిలీ ఎరువులు, నకిలీ విత్తనాలు వలన రైతులు నిలువునా మోసపోతున్నారని ఎన్ని ప్రభుత్వాలు మారుతున్న దేశానికి అన్నం పెట్టే రైతన్న అప్పుల పాలై అప్పులు ఊపులో కూరుకొని పోయి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్నారని కోవత్తు లాగా తాను కరుగుతూ 10 మందికి వెలుగునిచ్చే విధంగా పండించిన పంట పెట్టుబడి రాకపోయినా దేశానికి అన్నం పెట్టాలని తాపత్రయపడే రైతన్న నేడు ఎటుతోశని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని భయపడ్డారు ఈ రాష్ట్రంలో రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం రైతాంగానికి బోర్ మోటార్లకు ఆదాన్ని స్మార్ట్ మీటర్లు పెట్టనివ్వమని వాటిని ధ్వంసం చేయండి అని పలకల్పాలు పలికి నేడు అదే పని చేస్తున్నారని రీ సర్వే పేరుతో రైతులు మధ్య చిచ్చు పెడుతూ తగాదాలు ప్రేరేపిస్తున్నారని రైతాంగాన్ని భూములును అప్పనంగా దోచుకుని కార్పొరేట్లకు కారు సౌకగా అమ్ముతున్నారని రాబోకాలంలో తినడానికి అన్నం లేక టాబ్లెట్లు తినే రోజులు వస్తాయని రైతు సంఘం నాయకులు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎం సాంబ శివ దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు సురేష్ కుమార్ రెడ్డప్ప రెడ్డి భాష మౌలాలి రామకృష్ణ నాగరాజు రవీంద్ర తదితరులు రైతులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :