నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - సెప్టెంబర్ 15 : అన్నమయ్య జిల్లా తిరుపతి పర్యటనకు విచ్చేసిన డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణమరాజు ని మారయపూర్వకంగా పుష్ప గుచ్చం ఇచ్చన మాజీ కౌన్సిలర్ లక్ష్మణ రాజు. లక్ష్మనరాజుని ఆప్యాయంగా పలకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ స్పీకర్ కు, పుంగనూరు, చౌడేపల్లె సమస్యలు అల్లూరి సీతారామరాజు విగ్రహం ఏర్పాటుపై వినతి ఆయన సానుకూలంగా స్పందిస్తూ త్వరలో పుంగనూరు, చౌడేపల్లె పర్యటన కు వస్తానని తెలియజేశారన్నారని వెల్లడించిన లక్ష్మన రాజు. ముఖ్య మంత్రి చంద్రబాబు ను కలిసి పుంగనూరు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని కోరునన్నట్లు ఆయన తెలిపారు.డిప్యూటీ స్పీకర్ ను కలిసిన లక్ష్మన రాజు, మైనారిటీ నాయకులు అల్తాఫ్ బాషా తదితరులు కలిశారు.
Admin
Namitha News