Thursday, 16 April 2026 06:08:12 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

ముఖ్యమంత్రితో ప్రత్యేక చర్చకు ఆత్మకూరు యువకుడి కి దక్కిన అవకాశం

Date : 02 April 2026 08:15 AM Views : 83

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - ఏప్రిల్ 02 : ఆత్మకూరు జిల్లాలో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తున్న జిల్లాకు చెందిన 6 మందిని ఎంపిక చేసి నేడు వింజమూరుకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో భేటీ నిర్వహించారు. అందులో మెట్ట ప్రాంతం ఆత్మకూరుకు చెందిన చల్ల.మదన్ మోహన్ అనే మన ఆత్మకూరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడే అవకాశం లభించింది.. ఈ సందర్భంగా వీరితో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా గంటసేపు వివిధ అంశాలపై చర్చించారు.. అందులో సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలుపుతున్న అంశాలను దీని ద్వారా లభించే ఉపాధి అవకాశాలు, వీరి నుండి ప్రజలు తెలుసుకుంటున్న అంశాలను ముఖ్యమంత్రి వీరితో చర్చించారు. ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని వీరితో మాట్లాడారు.. మరోసారి తనను కలవాలని వీరికి తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :