Saturday, 18 April 2026 03:46:28 PM
# జడ్పి ఉన్నత పాఠశాల లో ఎన్రోల్మెంట్ డ్రైవ్ # మిట్స్ విద్యార్థుల ఇండస్ట్రీ విజిట్ # గ్రామీణ ఉపాథి హామీ పథకం రద్దుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర - సీపీఐ # మదనపల్లి - చెంబకూరు మార్గం పెంచుపాడు సమీపంలో పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్.టి.సి. బస్సు # ఎద్దులవారికోట అంగన్వాడీ లో పోషణ పక్వాడ # బైరెడ్డిపల్లి డిప్యూటీ ఎంపీడీవో గా బాలకృష్ణ నాయక్ # తంబళ్లపల్లె లో ఫ్లెక్సీ ల గొడవ - ధర్నా - ఉద్రిక్తత # ప్రధాన రహదారులు కూడా నిర్మించ లేని కూటమి ప్రభుత్వం # దళిత డప్పు కళాకారులపై దాడి ఘటనపై ఎస్సీ కమిషన్ సీరియస్ # మిట్స్‌లో ఘనంగా ‘టెరా-2K26’ జాతీయ టెక్నికల్ సింపోసియం # నీటి ప్రవాహ మార్గాల పునరుద్ధరణతో చెరువుల నింపుదలపై దృష్టి జలధార–జలహారతి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ నిశాంత్ కుమార్ # ఉపాధి పెంపుతో వలసలకు అడ్డుకట్ట వేయాలి ఉపాధి హామీ చట్టం పాత విధానంలోనే కొనసాగించాలి: వి. వెంకటేశ్వర్లు # గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది # కురబల అభివృద్ధికి సమగ్ర కృషి # 1,2 డిపోలను తనిఖీ చేసిన కడప జోన్ ఈడీ రాఘవ కుమార్ # 13వేల రూ లంచం తీసుకొంటూ ఏసిబి పట్టుబడిన అబ్దుల్ రజాక్ # ఇంటర్ ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రియదర్శిని కళాశాల విద్యార్థులు # ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి - జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి # సచివాలయ సిబ్బంది అంకితభావంతో పనిచేయండి - సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి # మహిళల వార్షిక జీవనోపాదుల ప్రణాళికతో ముందడుగు - జిల్లా డిపిఎం సత్యనారాయణ

మాత శిశు సంక్షేమం పోషణ్ పక్వాడ విజయవంతం - సిడిపిఓ సుజాత

Date : 16 April 2026 10:04 PM Views : 19

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 ః తంబళ్లపల్లె ఐ సి డి ఎస్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో మాతా శిశు సంక్షేమం పోర్షన్ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిడిపిఓ సుజాత పిలుపునిచ్చారు. గురువారం ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి ప్రారంభమైన పోషణ పక్వాడ కార్యక్రమం ఈనెల 23వ తేదీ ముగుస్తుందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం లో తల్లి మరియు శిశు పోషణ, మెదడు అభివృద్ధికి ప్రారంభ దశ, ఆట ఆధారిత విద్య, తల్లిదండ్రులు మరియు సహజ పాత్ర అంటే స్క్రీనింగ్ టైమింగ్ పిల్లలు మొబైల్, టీవీలకు అట్రాక్ట్ గా అవ్వకుండా, అంగన్వాడీల కోసం సమాజ మద్దతు సమీకరణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ సహజ సిద్ధ వంట పాత్రలతో వంటలు చేయడంతో పాటు జింక్ ఫుడ్ పిల్లలకి హానికరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా,ఫోర్డ్ నరసింహులు, సూపర్ వైజర్ రమణమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :