Thursday, 30 July 2026 07:23:18 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

మాత శిశు సంక్షేమం పోషణ్ పక్వాడ విజయవంతం - సిడిపిఓ సుజాత

Date : 16 April 2026 10:04 PM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 16 ః తంబళ్లపల్లె ఐ సి డి ఎస్ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లలో మాతా శిశు సంక్షేమం పోర్షన్ పక్వాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిడిపిఓ సుజాత పిలుపునిచ్చారు. గురువారం ఐసిడిఎస్ కార్యాలయ ఆవరణంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ ఈనెల 9వ తేదీ నుండి ప్రారంభమైన పోషణ పక్వాడ కార్యక్రమం ఈనెల 23వ తేదీ ముగుస్తుందన్నారు. ప్రతి అంగన్వాడీ కేంద్రంలో ఈ కార్యక్రమం లో తల్లి మరియు శిశు పోషణ, మెదడు అభివృద్ధికి ప్రారంభ దశ, ఆట ఆధారిత విద్య, తల్లిదండ్రులు మరియు సహజ పాత్ర అంటే స్క్రీనింగ్ టైమింగ్ పిల్లలు మొబైల్, టీవీలకు అట్రాక్ట్ గా అవ్వకుండా, అంగన్వాడీల కోసం సమాజ మద్దతు సమీకరణ, తల్లిదండ్రుల ప్రోత్సాహం కార్యక్రమాలు జరుగుతాయన్నారు. ఈ సందర్భంగా సిడిపిఓ సహజ సిద్ధ వంట పాత్రలతో వంటలు చేయడంతో పాటు జింక్ ఫుడ్ పిల్లలకి హానికరమని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బాపూజీ పట్నాయక్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా,ఫోర్డ్ నరసింహులు, సూపర్ వైజర్ రమణమ్మ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :