Friday, 31 July 2026 10:40:47 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

మహాశివరాత్రి కి మల్లన్న ఆదాయం 18.75లక్షల రూపాయలు

Date : 18 February 2026 07:05 AM Views : 256

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 17 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఆలయానికి హుండీల ద్వారా భక్తులు రూ 18,74,954 లక్షలు ఆదాయం వచ్చినట్లు టెంపుల్ ఇన్స్పెక్టర్ శశి కుమార్, ఈవో ముని రాజా, రికార్డ్ అసిస్టెంట్ కొండకిట్ట లు విలేకరుల తెలిపారు. మంగళవారం ఉదయం పోలీసులు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, అధికార పార్టీ నాయకులు, అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు జరిగింది. సాధారణ హుండీ ద్వారా రూ 14,40,650, లక్షలు చదివింపులు ద్వారా రూ 28,000 వేలు, తాత్కాలిక హుండీ ద్వారా రూ 1,24,809 లక్షలు, టికెట్లు ద్వారా రూ 2,81,496 లక్షలు మొత్తం రూ 18,74,954 ఆదాయం సమకూరింది. నగదు తో పాటు బంగారు, వెండి వస్తువులు భక్తులు కానుకగా సమర్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అనిల్ కుమార్, టిడిపి నాయకులు తులసీదర్ నాయుడు, ఉత్తమ రెడ్డి, సోమశేఖర్, రామచంద్ర, కాలా నారాయణ, వెంకటరమణ, బాలకృష్ణారెడ్డి, నరసింహులు, శంకర, బిజెపి నాయకులు రమణ, లక్ష్మయ్య, అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :