Thursday, 16 April 2026 04:26:20 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.

RTC బస్సును ఢీకొన్న బైక్ ఇద్దరు యువకులు దుర్మరణం

Date : 19 October 2024 02:09 PM Views : 352

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అన్నమయ్య జిల్లా కురబలకోట కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం ఆర్టీసీ బస్సును ఢీ కొట్టిన బైకు తంబళ్లపల్లె మండలానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఘోరం జరిగింది. మదనపల్లి నుంచి తంబళ్లపల్లె కు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వెళ్లి బైకుతో బస్సును ఢీ కొట్టడంతో ఢీకొట్టడంతో అక్కడికక్కడే ఇద్దరు యువకులు దుర్మరణం చెందినట్లు ముదివేడు ఎస్సై దిలీప్ కుమార్ తెలిపారు. మృతులు తంబళ్లపల్లి మండలం, మొలక వారి పల్లి పంచాయతీ చెట్లవారిపల్లి కు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డి(19), అజయ్ కుమార్ రెడ్డి(19) లుగా గుర్తించి మృతదేహాలకు పంచనామ నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలోనికి మార్చురీకి తరలించి కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ పేర్కొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :