Thursday, 30 July 2026 03:01:38 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

గోల్డ్ లోన్ కస్టమర్ కు వాషింగ్ మెషిన్ బహుమతి

Date : 09 December 2025 05:31 PM Views : 359

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - డిసెంబర్ 09 : పుంగనూరు పట్టణం లోని ముత్తూట్ ఫిన్ కార్ప్ లో 8/11/2025 నుండి 8/12/2025 వరకు గోల్డ్ లోన్ తీసుకున్న కస్టమర్స్ కు కంపెనీ వారు లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మంగళవారం పుంగనూరు ముతూట్ ఫిన్ కార్ప్ బ్రాంచ్ నందు రామసముద్రం మండలం కురిజల గ్రామానికి చెందిన బుజ్జిగాళ్ల కళ్యాణ్ కుమార్ అను వ్యక్తికి ఏరియా మేనేజర్ నాగరాజు ,పుంగనూరు బ్రాంచ్ మేనేజర్ ఆర్. చౌడప్ప చేతులు మీదుగా వాషింగ్ మిషన్ బహుమతిగా అందచేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ స్టాప్ రాజేంద్ర , ప్రసన్నకుమార్ ,పృధ్విరాజ్ ,షేక్ తస్మియా , కస్టమర్లు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :