Friday, 31 July 2026 01:57:25 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ దివస్ లో పాల్గొనండి రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించండి - చమర్తి జగన్మోహన్ రాజు

Date : 15 November 2025 07:48 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాజంపేట - నవంబర్ 15 : అన్నమయ్య జిల్లా రాజంపేట ప్రభుత్వం ఆసుపత్రి ఆవరణలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నా నియోజకవర్గం ఇంచార్జి జగన్మోహన్ రాజు ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొనీ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని రాష్ట్ర గౌరవాన్ని పెంపొందించాలని రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు తెలియజేశారు. శనివారం స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో టిడిపి నాయకులు, అధికారులు, కార్యకర్తలతో కలిసి పరిశుభ్రం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని, అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛంద డేగా ప్రకటించిందని, అటు అధికారులతో పాటు ఇటు నాయకులు ప్రజలు కూడా స్వచ్ఛ్ ఆంధ్రలో భాగంగా తమ పరిసరాల్లో ఎటువంటి అపరిశుభ్రత లేకుండా చర్యలు తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రాష్ట్రానికి కూడా మంచి పేరు వస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజంపేట టిడిపి పట్టణ అధ్యక్షుడు దగ్గుపాటి సుబ్రహ్మణ్యం నాయుడు, రూరల్ అధ్యక్షుడు మేడికొండ రవి నాయుడు, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరి వేణుగోపాల్, మున్సిపల్ టిడిపి ఫ్లోర్ లీడర్ తుపాకుల అశోక్, గుణకల చిన్న, హాస్పిటల్ సూపర్నెంట్ నాగేశ్వర రాజు, డాక్టర్ అనిల్, హాస్పిటల్స్ సిబ్బంది, క్లస్టర్ ఇంచార్జ్ వెంకటేశ్వర్ల నాయుడు, కొల్లి రెడ్డయ్య నాయుడు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వూరు సుబ్రహ్మణ్యం నాయుడు,కళాధర్, సురేంద్ర నాయుడు, సతీష్ రాజు, రమణ రాజు, పాండురాజు, తేజాల ఆనంద్, పోలీ శివకుమార్ పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :