నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి నియోజకవర్గం వేంపల్లి కస్బా గ్రామం నందు టీడీపీ సీనియర్ నాయకులు వేముల సుబ్రమణ్యం (మణి) ఈరోజు అనారోగ్యం వల్ల మరణించారు. వారి పార్దివదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు గారు, పార్లమెంట్ జనరల్ సెక్రటరీ దొరస్వామి నాయుడు, బీజేపీ యువ నాయకులు శ్రీకాంత్ మరియు శశి, సాయి, మధు, ఉదయ్.
Reporter
Namitha News