Thursday, 16 April 2026 06:17:45 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

కలిచెర్ల లో చెర్వు లో ఈత కు వెళ్లి విద్యార్థి మృతి

స్నేహితుడి ఇంటికి వెళ్లి చెర్వు లో ఈత కు మృత్యువాత పడ్డ బండమీద పల్లె కు చెందిన విద్యార్థి

Date : 13 April 2025 04:49 PM Views : 569

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పెద్దమండ్యం - ఏప్రిల్ 13 : పెద్దమండ్యం మండలం కలిచెర్ల గ్రామం సమీపంలోని పాపిరెడ్డి చెర్వు లో ఈత కొట్టుతూ విద్యార్థి మృతి చెందాడని సమాచారం తో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పెద్దమండ్యం పోలీసులు . స్థానికుల సహాయం తో మృతదేహాన్ని వెలికితీయగా మృతుడు భాస్కర్ రెడ్డి 17 సం గా గుర్తింపు . మృతి చెందిన విద్యార్థి బి.కొత్తకోట మండలం బండమీద పల్లె కు చెందిన రెడ్డెప్ప రెడ్డి కుమారుడు . నిన్నటి దినం కలిచెర్ల లో నున్న స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చి నేడు స్నేహితులతో కలిసి సమీపంలోని చెర్వు లో ఈత కు వెళ్లి మధ్యలో నీటమునిగి మృతి చెందడం తో కలిచెర్ల గ్రామం , బండమీద పల్లి లోనూ విషాదఛాయలు . శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోస్టు మోర్ట్యూమ్ నిమిత్తం మదనపల్లి సర్వజన ఆసుపత్రికి తరలింపు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :