Thursday, 16 April 2026 06:16:12 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

మల్లయ్యకొండ అన్నదాన కమిటీ సర్వ సభ్యుల సమావేశం

అన్నదాన ట్రస్టుకు రూ5,13,572 ఆదాయం

Date : 10 March 2025 07:10 AM Views : 279

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె మార్చి 9 : తంబళ్లపల్లె శ్రీ మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి సోషల్ వెల్ఫేర్ అన్నదాన ట్రస్ట్ కు రూ 5,13,572 ఆదాయం లభించినట్లు అన్నదాన కమిటీ చైర్మన్ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఆదివారం మల్లయ్య కొండ కనుగొండ మద్దిరెడ్డి భవన్ లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అన్నదాన కమిటీ వేలాది మంది భక్తులకు చేసిన అన్నదానం, భక్తుల ద్వారా వచ్చిన ఆదాయ, ఖర్చుల వివరాలపై అన్నదాన కమిటీ సభ్యుల సర్వసభ్య సమావేశం జరిగింది. అన్నదానం కార్యక్రమంలో భాగంగా భక్తులు నగదు, వస్తు రూపంలో విరాళాలు అందజేశారు. ఆ వచ్చిన విరాళాలపై సభ్యులు జమా,ఖర్చులు సభ్యులకు వివరించారు. భక్తులు చందాలు, కానుకలు ద్వారా అందజేసిన విరాళాలు రూ 18,18,694 లక్షలు రాగా ఆ శివరాత్రి పర్వదినాన అన్నదానానికి రూ 13,05,122 ఖర్చు చేశారు. అన్నదాన ఖర్చు పోను రూ 5,13,572 ఆదాయం లభించినట్లు వారు లేఖర్లకు తెలిపారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :