Friday, 31 July 2026 07:45:07 AM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రహదారులు, జలప్రాజెక్టులు వేగవంతంగా పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం లో దిశా నిర్దేశం

Date : 24 December 2025 10:33 PM Views : 108

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 24 : జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం రాయచోటి కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీరాజ్, రహదారులు, భవనాలు, గ్రామీణ నీటి సరఫరా, నీటిపారుదల, జాతీయ రహదారులు, డ్వామా తదితర ఇంజనీరింగ్ శాఖల పనుల పురోగతిని సమీక్షించారు. రహదారుల పనులను వేగవంతం చేసి, ప్రజలకు ప్రయాణ ఖర్చు తగ్గేలా పూర్తి చేయాలని, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన, నాబార్డ్ నిధులతో చేపడుతున్న పనులను మండల, డివిజన్, జిల్లా స్థాయిలతో సమన్వయపరచి చేయాలని సూచించారు. జలజీవన్ మిషన్, వాటర్ గ్రిడ్, ఆర్ అండ్ బి, నీటిపారుదల శాఖల మిగిలిన పనులను తక్షణమే పూర్తి చేయాలని, ఎన్ హెచ్ 40, 440 రహదారులు, రాయచోటి బైపాస్ రహదారి పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: