Thursday, 30 July 2026 12:55:16 PM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సిపిఐ శత వార్షికోత్సవం సంబరాల్లో జండా ఆవిష్కరించిన తోపు కృష్ణప్ప

Date : 17 December 2025 05:54 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ శత దినోత్సవ సందర్భంగా అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం బురకాయల కోట గ్రామ శాఖ ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ వద్ద శాశ్వత జండా పతాకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా సిపిఐ అన్నమయ్య జిల్లా సంయుక్త కార్యదర్శి తోపు కృష్ణప్ప మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 1925 డిసెంబర్ 26వ తేదీన కాన్పూర్లో ఆవిర్భవించడం జరిగిందని కాన్పూర్ లో పుట్ర కేసు మిరావత్ కుట్ర కేసు అనేక నిర్బంధాలు అక్రమ కేసులు తో ఆవిర్భవించిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ అని నాటి నుండి నేటి దాకా పేద ప్రజలు రైతులు కార్మికులు సామాన్య ప్రజలు దళిత గిరిజన మైనార్టీ వెనుకబడిన వర్గాల కోసం హార్నిస్టులు సంఘాల పెడుతూ సమైక్య పరుస్తూ సమస్యలపై ఉద్యమాలు నడుపుతున్న పార్టీ అని సిపిఐ శత వసంతాల నింపుసభలు జనవరి 18న తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో 20 లక్షల మందితో 40 దేశాల ప్రతినిధులు హాజరవుతున్నారని అలాంటి చరిత్ర కలిగిన పార్టీ అని తంబాలపల్లి నియోజకవర్గంలో వ్యవసాయ కూలీల కోసం బడుగుల కోసం అనేక భూపోరాటాలు నిర్వహించి పేదలకు ప్రభుత్వం మిగులు ఇండ్ల స్థలాలు పంపిణీ చేసిన ఘన చరిత్ర ఎర్రజెండాకే దక్కిందని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఐ ములకలచెరువు మండల కార్యదర్శి అంజనప్ప దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి ఎం హరి కుమార్ సిపిఐ బురకాయలకోట గ్రామ కార్యదర్శి రెడ్డప్ప జయకర్ బాసు నాయకులు మంత్రాల రూపంలో మహిళా సంఘం నాయకురాలు శ్రీదేవి సుబ్బన్న మారప్ప గంగులప్పా గంగన్న సోము తదితరులు పాల్గొన్నారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :