Thursday, 16 April 2026 04:22:20 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేసిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి

Date : 03 January 2026 03:47 PM Views : 92

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రభుత్వ రాజు ముద్ర తో పట్టాదారుని పాసు పుస్తకాలను రైతులకు అందజేసిన మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి నిమ్మనపల్లి.. మండల కేంద్రంలోని నిమ్మనపల్లి వారపు సంత ఆవరణంలో ఏర్పాటు చేసిన పట్టాదారుని పాసుపుస్తకాలు కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి చేతుల మీదుగా రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో పట్టాదారుని పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ తపస్విని మండల టిడిపి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి ఆర్ఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు పట్టదాన్ని పాస్ పుస్తకాలు గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటోలతో నిర్మించిన పట్టాదారుని పాసు పుస్తకాలను అందజేశారని అలా కాకుండా ప్రభుత్వం రాజముద్రలతో పట్టాదారు పాసుపు పుస్తకాలను రైతులకు అందజేశామని ఇందులో జాయింట్లు చిన్న చిన్న సమస్యలు ఉన్న రాబోయే రోజుల్లో వాటిని సరిదిద్దు రైతులకు కంగ్రాట్స్ చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి స్థానిక తాసిల్దార్ తపస్వని ఆర్య రమేష్ సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ డిటి సిరాజ్ హుస్సేన్ విఆర్ఓ లు రెడ్డి రాణి సురేందర్ రెడ్డి పవన్ కుమార్ నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర బిసి సెల్ అధికార ప్రతినిధి బి లక్ష్మన్న సర్పంచ్ పాపులమ్మ మల్లప్ప మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున మాజీ సర్పంచ్ రమణ మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డప్ప గ్రామస్తులు రైతులకు మహిళలు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :