నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ప్రభుత్వ రాజు ముద్ర తో పట్టాదారుని పాసు పుస్తకాలను రైతులకు అందజేసిన మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి నిమ్మనపల్లి.. మండల కేంద్రంలోని నిమ్మనపల్లి వారపు సంత ఆవరణంలో ఏర్పాటు చేసిన పట్టాదారుని పాసుపుస్తకాలు కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి చేతుల మీదుగా రైతులకు ప్రభుత్వ రాజముద్రలతో పట్టాదారుని పాసుపుస్తకాలు రైతులకు పంపిణీ చేశారు కార్యక్రమంలో స్థానిక తాసిల్దార్ తపస్విని మండల టిడిపి నాయకులు మండల పార్టీ అధ్యక్షులు మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి ఆర్ఐ రమేష్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతులకు పట్టదాన్ని పాస్ పుస్తకాలు గత ప్రభుత్వంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫోటోలతో నిర్మించిన పట్టాదారుని పాసు పుస్తకాలను అందజేశారని అలా కాకుండా ప్రభుత్వం రాజముద్రలతో పట్టాదారు పాసుపు పుస్తకాలను రైతులకు అందజేశామని ఇందులో జాయింట్లు చిన్న చిన్న సమస్యలు ఉన్న రాబోయే రోజుల్లో వాటిని సరిదిద్దు రైతులకు కంగ్రాట్స్ చేస్తామని తెలిపారు కార్యక్రమంలో మదనపల్లి సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి స్థానిక తాసిల్దార్ తపస్వని ఆర్య రమేష్ సీనియర్ అసిస్టెంట్ రాంప్రసాద్ డిటి సిరాజ్ హుస్సేన్ విఆర్ఓ లు రెడ్డి రాణి సురేందర్ రెడ్డి పవన్ కుమార్ నాగరాజు తెలుగుదేశం పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి క్లస్టర్ ఇంచార్జ్ సుధాకర బిసి సెల్ అధికార ప్రతినిధి బి లక్ష్మన్న సర్పంచ్ పాపులమ్మ మల్లప్ప మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున మాజీ సర్పంచ్ రమణ మాజీ ఎంపీటీసీ సభ్యులు రెడ్డప్ప గ్రామస్తులు రైతులకు మహిళలు పాల్గొన్నారు
Reporter
Namitha News