Thursday, 30 July 2026 06:14:52 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సూర్యఘర్ తో విద్యుత్ వెలుగులు నింపండి - విద్యుత్ డి.ఈ. గంగాధరం

Date : 17 December 2025 10:10 PM Views : 165

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 17 :: ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంలో భవిష్యత్తులో ప్రతి ఇంట సోలార్ విద్యుత్ వెలుగులు నింపడానికి విద్యార్థులు నడుం బిగించాలని విద్యుత్ శాఖ డి.ఈ గంగాధరం పిలుపునిచ్చారు. బుధవారం ఎంఈఓ త్యాగరాజు ఆధ్వర్యంలో కోసువారిపల్లె హైస్కూల్లో సోలార్ విద్యుత్ వాడకంపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డి ఈ మాట్లాడుతూ నేడు బొగ్గు ధర పెరిగి విద్యుత్తు ఉత్పత్తి కష్టతరంగా ఉందని రాబోయే రోజుల్లో సోలార్ విద్యుత్తుతో నాణ్యమైన విద్యుత్తు తో పాటు అదనపు విద్యుత్తుతో ఆదాయం పొందవచ్చు అన్నారు.విద్యార్థులు తమ తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రతి ఇంట సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేలా సూచించాలన్నారు. సోలార్ విద్యుత్తు వాడకానికి తమ వంతు సహకారం అందిస్తామని విద్యార్థుల చేత ప్రమాణం చేయించారు. ఎంఈఓ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఇంధన పొదుపు పాటించి విద్యుత్ వాడకం తగ్గించి సోలార్ విద్యుత్ పై తల్లిదండ్రులకు అవగాహన కల్పించి భవిష్యత్తు కోసం ఓ ఉద్యమంలా సోలార్ వెలుగులకు ఊతమివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడిలు గోవిందరెడ్డి, సురేంద్రనాయక్, ఏ ఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషుబాబు, లైన్ ఇన్స్పెక్టర్ భాస్కర్, హై స్కూల్ హెడ్మాస్టర్, అధ్యాపకులు, విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :