Thursday, 30 April 2026 09:23:55 PM
# జాతీయ స్థాయి లో యన్.సి.సి. లో ప్రతిభ కనబర్చిన మిట్స్ విద్యార్థులు # పది ఫలితాల్లో జిల్లా ప్రధమ స్థానంలో కొర్రకూటి యస్విత # మెడికల్ మాఫియా దందాకు అడ్డుకట్ట వేయాలి – ఏఐవైఎఫ్, సీపీఐ డిమాండ్ # మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల కు ఘన నివాళులు - ఏ.యం.సి. ఛైర్మన్ జంగాల శివరాం # వివాహా వేడుకలలో శ్రీరాం చినబాబు # అయ్యప్ప స్వామి ద్వజస్తంభన కార్యక్రమం లో శ్రీరామ్ చినబాబు # శ్రీరాం చినబాబు కు బ్రహ్మరథం పట్టిన ఆర్. నడింపల్లి తెలుగుదేశం కార్యకర్తలు # కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ? # నారా లోకేష్ టిడిపి జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం లో ఎమ్మెల్యే షాజహాన్ # నమిత న్యూస్ కార్యాలయం ప్రారంభోత్సవం లో కృష్ణ చరణ్ # గ్రీన్ అంబాసిడర్లు చెత్తను డంపింగ్ యార్డ్ తరలించాలి -ఎంపీడీవో బాపూజీ పట్నాయక్ # గొయ్యి తవ్వారు... ప్రమాద సూచిక బోర్డు ఎక్కడ... ! # నిచ్చెనకొండ పుణ్య జలాలు శివయ్య చెంతకు చేరాయి # పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు ఉండరాదు # రిలయన్స్ ఫౌండేషన్ మెరిట్ స్కాలర్ షిప్ ఎంపికైన మిట్స్ విద్యార్థులు # మృతిని కుటుంబం నకు ఆర్థిక సాయం అందించిన టిడిపి నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు # జర్నలిస్ట్ హత్య ను నిరసిస్తూ పుంగనూరు పట్టణం లోని జర్నలిస్ట్లు ఆందోళన, నిరసన # వి.కోట లో విలేకరి జగన్ దారుణహత్య # ఈదురు గాలులకు కూలిన రేకుల షెడ్డు # మహిళా ఆర్థిక అభివృద్ధికి యగ్ కార్ట్ చేయూత - ఏపిఎం గంగాధర్

యాకర్లపాడు లో గ్రామసభ, పల్లెనిద్ర చేసిన సీఐ గంగాధర్

జాతీయ రహదారిపై టవర్ లైటింగ్ ఏర్పాటు

Date : 22 April 2026 11:52 AM Views : 65

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 22 : నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గారి ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కే. వేణుగోపాల్ గారి పర్యవేక్షణలో వారి సూచనలతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో పల్లెనిద్ర నిర్వహించిన ఆత్మకూరు సిఐ గంగాధర్.. వీరితోపాటు అనంతసాగరం, సోమశిల ఎస్సైలు సూర్య ప్రకాష్ రెడ్డి, అనూష లు పాల్గొన్నారు...పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో సీఐ గంగాధర్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వేసవి కాలంలో గ్రామాలలో జరిగే దొంగతనాలు అపరిచితుల సంచారం పై దృష్టి సారించాలని సైబర్ నేరాలపై అవగాహన కలిగి క్రికెట్ బెట్టింగ్, కోడిపందాల, పేకాట వంటి వాటి జోలికి వెళ్ళవద్దని సూచించారు.. గ్రామంలో అపరిచితుల సంచారం పై సమాచారం ఇవ్వాలని చిన్న చిన్న విషయాలలో గ్రామంలో గొడవలు పెట్టుకుని వివాదాలు చేసుకోవద్దని సూచించారు.. అలాగే యాకర్లపాడు హైవే వద్ద నాలుగు రోడ్లు కలిసి జంక్షన్ లో దాతల సహకారంతో టవర్ లైటింగ్ ఏర్పాటు చేశారు.. గతంలో ఈ ప్రాంతంలో చీకటిగా ఉండి ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో సీఐ గంగాధర్ ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామస్తుల సహకారంతో లైటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :