Wednesday, 17 June 2026 02:57:54 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

యాకర్లపాడు లో గ్రామసభ, పల్లెనిద్ర చేసిన సీఐ గంగాధర్

జాతీయ రహదారిపై టవర్ లైటింగ్ ఏర్పాటు

Date : 22 April 2026 11:52 AM Views : 115

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - ఏప్రిల్ 22 : నెల్లూరు జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల గారి ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కే. వేణుగోపాల్ గారి పర్యవేక్షణలో వారి సూచనలతో గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నేరాల పట్ల అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో పల్లెనిద్ర నిర్వహించిన ఆత్మకూరు సిఐ గంగాధర్.. వీరితోపాటు అనంతసాగరం, సోమశిల ఎస్సైలు సూర్య ప్రకాష్ రెడ్డి, అనూష లు పాల్గొన్నారు...పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా అనంతసాగరం మండలం యాకర్లపాడు గ్రామంలో సీఐ గంగాధర్ గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేసి వేసవి కాలంలో గ్రామాలలో జరిగే దొంగతనాలు అపరిచితుల సంచారం పై దృష్టి సారించాలని సైబర్ నేరాలపై అవగాహన కలిగి క్రికెట్ బెట్టింగ్, కోడిపందాల, పేకాట వంటి వాటి జోలికి వెళ్ళవద్దని సూచించారు.. గ్రామంలో అపరిచితుల సంచారం పై సమాచారం ఇవ్వాలని చిన్న చిన్న విషయాలలో గ్రామంలో గొడవలు పెట్టుకుని వివాదాలు చేసుకోవద్దని సూచించారు.. అలాగే యాకర్లపాడు హైవే వద్ద నాలుగు రోడ్లు కలిసి జంక్షన్ లో దాతల సహకారంతో టవర్ లైటింగ్ ఏర్పాటు చేశారు.. గతంలో ఈ ప్రాంతంలో చీకటిగా ఉండి ప్రమాదాలు జరుగుతూ ఉండడంతో సీఐ గంగాధర్ ప్రత్యేక శ్రద్ధ వహించి గ్రామస్తుల సహకారంతో లైటింగ్ ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బందితోపాటు స్థానిక నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: