Friday, 31 July 2026 01:31:38 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించిన ఎంసిఏ విభాగం సెమినార్

Date : 25 March 2026 09:42 AM Views : 201

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విద్యార్థుల్లో పరిశోధన పట్ల ఆసక్తి పెంపొందించిన ఎంసిఏ విభాగం సెమినార్. అకాడెమిక్ రైటింగ్, రీసెర్చ్ పేపర్ ప్రిపరేషన్‌పై మార్గదర్శక సదస్సు విజయవంతం మదనపల్లెలోని విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, ఎంసిఏ విభాగం ఆధ్వర్యంలో అకాడమిక్ రైటింగ్ ప్రిపేర్ విత్ పేపర్ ప్రజెంటేషన్ అనే అంశంపై మార్చి 24, 2026 (మంగళవారం) ఉదయం 10:00 గంటలకు, ఏ బ్లాక్‌లోని సి.వి. రామన్ బ్లాక్, గది నం. 215లో ఒక ప్రత్యేక సెమినార్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డా. ఎం. అంజన్ కుమార్, ప్రొఫెసర్ (సిఎస్‌ఇ) మరియు రీసెర్చ్ & డెవలప్మెంట్ డీన్ హాజరై విద్యార్థులకు విలువైన మార్గదర్శకత్వం అందించారు. సెమినార్‌లో ఆయన అకాడెమిక్ రైటింగ్ ప్రాముఖ్యత, రీసెర్చ్ పేపర్ నిర్మాణం (అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, మెథడాలజీ, ఫలితాలు, ముగింపు), సరైన జర్నల్స్ మరియు కాన్ఫరెన్సుల ఎంపిక, ఇండెక్సింగ్, ఇంపాక్ట్ ఫ్యాక్టర్స్, ప్లేజరిజం నివారణ, రీసెర్చ్ నైతికత, సైటేషన్ విధానాలు వంటి అంశాలపై వివరంగా అవగాహన కల్పించారు. అలాగే, సమర్థవంతమైన రీసెర్చ్ పేపర్ రచనకు అవసరమైన చిట్కాలు, పరిశోధన పత్రాలను ధైర్యంగా ప్రదర్శించే విధానాలపై కూడా సూచనలు అందించారు. ఈ సెమినార్‌లో ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరం ఎంసిఏ విద్యార్థులు చురుకుగా పాల్గొని తమ పరిశోధన పత్రాలను సమర్పించారు. అధ్యాపకులు వారికి మార్గదర్శకత్వం అందించారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో అకాడెమిక్ రైటింగ్‌పై అవగాహన పెరిగి, ప్రెజెంటేషన్ నైపుణ్యాలు మెరుగుపడి, పరిశోధన మరియు ప్రచురణలపై ఆసక్తి పెరిగింది అని ఎంసీఏ డిపార్ట్మెంట్ హెచ్ ఓ డి డాక్టర్ ఉషారాణి మొత్తానికి ఈ సెమినార్ విజయవంతంగా నిర్వహించబడటంతో పాటు విద్యార్థుల అకాడెమిక్ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడింది అని తెలియజేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: