నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : రాయచోటి నమిత న్యూస్: మార్చి 9:- రాయచోటి పట్టణంలోని బడేనల్ వీధిలో దాదాపుగా 20 కుటుంబాలు వైసీపీలోకి చేరినట్లు అన్నమయ్య జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ శనివారం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 31 వ వార్డ్ పెద్ద కుళాయి వీధిలో 20 కుటుంబాలు టిడిపిని వీడి వైసీపీలోకి ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరినట్లు ఆయన తెలిపారు.పార్టీలో చేరిన వారిలో షేక్ మొహమ్మద్ హనీఫ్ షేక్ మొహమ్మద్ వసీం, మొహమ్మద్ సమీర్, మొహమ్మద్, షేక్ షకిబుద్దిన్ , షేక్ మొహమ్మద్ ,జునైద్ షేక్ మొహమ్మద్, రసూల్, షేక్ మొహమ్మద్ గౌస్, మొహమ్మద్ ఫరూక్, మహమ్మద్ ఖైజర్, సమీర్,మన్సూర్,నవాజ్ తదితరులు వున్నారు.
Reporter
Namitha News