Wednesday, 17 June 2026 03:07:46 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

డిప్యుటీ సీఎం పవణ్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు

101 టెంకాయలు కొట్టి అమ్మవారిని వేడుకొన్న జనసైనికులు

Date : 20 April 2026 11:46 PM Views : 134

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 20 : కోట్లాదిమంది గుండెచప్పుడు, జనసైనికుల రథసారథి, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ వారి ఆరోగ్యపరంగా త్వరగా కోలుకోవాలని పుంగనూరు పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కలసి పుంగనూరు పట్టణంలో వెలసిన శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి ఆలయం వద్ద 101 టెంకాయలు కోట్టి పుంగనూరు ప్రజలను నిరంతరం కంటికి రెప్పలా కాపాడుకున్న శ్రీ సుగుటూరు గంగమ్మ తల్లి వారిని మనస్పూర్తిగా వేడుకునీ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లాడుతూ.. మా అధినేత పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకొని యధావిధిగా ప్రజాసేవలో పాల్గొనాలని అమ్మ వారికి 101 టెంకాయలు కొట్టి ప్రార్థించామన్నారు.ఆయన చేసిన మంచి పనులే ఆయనకి శ్రీరామరక్షగా ఉంటుందని ఆకాంక్షించారు.మా ఆదినాయకులు పవన్ కళ్యాణ్ లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి అమ్మ వారి ఆశీస్సులతోపాటు, ప్రజల ఆశీస్సులు కూడా ఎల్లవేళలా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల మరియు పట్టణ అధ్యక్షులు విరూపాక్షి, నరేష్ రాయల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ కమిటీ సభ్యులు చైతన్య రాయల్, మండల ప్రధాన కార్యదర్శి హరి నాయక్,పట్టణ ఉపాధ్యక్షుడు నందు, నాయకులు రెడ్డి రాయల్,పండు రాయల్, రవి కుమార్, మహేష్, సీన, మహేష్ , భార్గవ్, గజ, నాగరాజ, పవన్ కుమార్,పల్లవి, గిరి, మరియు జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: