Wednesday, 17 December 2025 09:26:59 AM
# సెల్ టవర్ కోసం కొండెక్కిన ముద్దలదొడ్డి వాసులు. # తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం # లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రజలకు ఓ సువర్ణావకాశం - పి.కె.ఎం.యు.డి.ఎ. చైర్మన్ సురేష్ బాబు # మిట్స్ కు జాతీయ స్థాయి లో ఏ.ఏ.ఏ. రేటింగ్ # సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు # పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి - డాక్టర్ జాహ్నవి # 18న వైద్య కళాశాల ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సిపిఐ # గోపిదిన్నె వద్ద ట్రాక్టర్ డీ కొని బాలుడు దుర్మరణం # విశ్వం పాఠశాల లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ బాల,బాలికల నెట్ బాల్ సెలక్షన్స్ # మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు

ఉల్లాస్ కార్యక్రమం పై సూచనలు - ఏపీఎం గంగాధర్.

తంబల్లపల్లె లో నూరు శాతం అక్షరాస్యత సాధనే మన లక్ష్యం

Date : 28 January 2025 08:48 PM Views : 226

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె జనవరి 28 ః ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉల్లాస్ కార్యక్రమం ద్వారా 100% అక్షరాస్యత సాధనే లక్ష్యంగా పనిచేయాలని వివో సభ్యులకు ఏపీఎం గంగాధర్ సూచించారు. మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో మండలంలోని వివో సభ్యులు, సంఘమిత్రలకు వయోజన విద్య పై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈఓ త్యాగరాజు మాట్లాడుతూ మండలంలోని 21 పంచాయతీలలో నిరక్ష్యరాసులను గుర్తించామని వారికి వివో సభ్యులు, సంఘమిత్రలు ప్రతిరోజు గంట పాటు చదువు చెప్పాలని సూచించారు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత మనపై ఉందని ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మండలములో సంపూర్ణ అక్షరాస్యత సాధనకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ థామస్ రాజా, ఈఓఆర్డి దిలీప్ కుమార్ నాయక్, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, మండల సమైక్య అధ్యక్షురాలు రామలక్ష్మమ్మ, మండలంలోని సీసీలు సంఘమిత్రలు, వివో లీడర్లు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :