Thursday, 30 July 2026 10:35:06 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు

విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు

Date : 15 December 2025 08:37 PM Views : 357

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 15 : మదనపల్లెలో సోమవారం జరిగిన దివంగత మాజీ ప్రధాని వాజ్ పాయ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి వాహనాలలో తరలి వెళ్లారు.తంబళ్లపల్లె నియోజకవర్గం నుండి భారీ ఎత్తున బిజెపి, కూటమి నాయకులు తరలి వెళ్లారు. రాష్ట్రస్థాయిసీనియర్ నాయకుడు చల్లపల్లి నరసింహారెడ్డి పిలుపుమేరకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుండి వందలాది వాహనాలలో మదనపల్లికు కార్యకర్తలు తరలి వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడు వెంకటరమణ ఆధ్వర్యంలో మరియు బిజెపి మహిళా నేత పీట్లఅంజలి రాజనాల సారధ్యంలో యువత, మహిళలు వాజ్ పాయ్ విగ్రహావిష్కరణతో పాటు బహిరంగ సభకు తరలి వెళ్లారు. తంబళ్లపల్లె నుండి బిజెపి నాయకులు రామస్వామి రెడ్డి, మగ్గాలు లక్ష్మయ్య, రాఘవరెడ్డి, సుబ్బయ్య, అసెంబ్లీ కన్వీనర్ శంకర్ రెడ్డి, యుగంధర్, కొటాల మల్లికార్జున, బిజెపి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :