నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఆగస్టు 24 : రామసముద్రం మండలం మాలేనత్తం గ్రామ పంచాయతీ చింపరపల్లె గ్రామానికి చెందిన నారాయణ స్వామి, శారధమ్మ దంపతుల కుమారుడు శ్రీకాంత్ మొన్న పోలీస్ ఈరోజు ఉపాధ్యాయులుగా రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. శ్రీకాంత్ తల్లిదండ్రులు వ్యవసాయ నేపథ్య కుటుంబం. శ్రీకాంత్ ను చదివించేందుకు తల్లి దండ్రులు అరుగాలం కష్టపడి చదివించారు . శ్రీకాంత్ కూడా పట్టుదలతో ఒక నెల కింద పోలీస్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు ఇప్పుడు యస్.జి.టి ఉపాధ్యాయులు గా ఎంపికయ్యారు.శ్రీకాంత్ ను తల్లి దండ్రులు, బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
Admin
Namitha News