నమిత న్యూస్ - Andhra Pradesh / Sir Balji Dist : నెల్లూరు నుంచి తిరుపతికి వెళుతున్న బస్సు బోల్తా 40 మందికి తీవ్ర గాయాలు శ్రీకాళహస్తి ప్రభుత్వాస్పత్రికి తరలింపు శ్రీకాళహస్తి వైపు నుంచి నెల్లూరు వైపుకు వెళుతున్న లారీ అతి వేగంగా రావడంతో తప్పించబోయి బస్సు బోల్తా బస్సులో ప్రయాణిస్తున్న సుమారు 40 మంది ప్రయాణికులకు గాయాలు క్షతగాత్రులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు ఎవరికీ ప్రాణాపాయం లేదనీ సమాచారం...
Admin
Namitha News