నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 01 : ముగ్గురు ఆణిముత్యాలు. తంబళ్లపల్లె నవంబర్ 1 : Olympics దినోత్సవం నవంబర్ 26న మన రాష్ట్రరాజధాని అమరావతిలో జరిగే మాక్ అసెంబ్లీలో తంబళ్లపల్లె నియోజకవర్గం నుండి పోటీల్లో ప్రతిభ చూపిన ముగ్గురు విద్యార్థులు పాల్గొంటారని ఎంఈఓలు త్యాగరాజు, నాగ సుబ్బరాయుడు, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ హేమంత్ కుమార్లు తెలిపారు. పీటీఎం మండలం రంగసముద్రం జడ్పీ హైస్కూల్ టెన్త్ విద్యార్థి డి పవన్ సాయి (ప్రధమ) తంబళ్లపల్లె మోడల్ స్కూల్ టెన్త్ విద్యార్థిని ఎస్ సుహానా (ద్వితీయ) బీ కొత్తకోట జడ్పీ హైస్కూల్ టెన్త్ విద్యార్థి జె అనిల్ కుమార్ (తృతీయ) స్థానాలు పొందారు. పొందారు.
Reporter
Namitha News