Thursday, 16 April 2026 07:55:42 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛభారత్ తో పారిశుద్ధ్యనికి పెద్దపీట - స్పెషల్ ఆఫీసర్ అమరనాథరెడ్డి

Date : 20 September 2025 07:16 PM Views : 199

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - సెప్టెంబర్ 20 : తంబళ్లపల్లె మండలంలో ప్రతి ఒక్కరు స్వచ్ఛ్ ఆంధ్ర, స్వచ్ఛభారత్ కార్యక్రమాల లో భాగంగా పారిశుధ్యానికి పెద్దపీట వేయాలని స్పెషల్ ఆఫీసర్ అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛభారత్ కార్యక్రమాలలో భాగంగా మొక్కలు నాటి అనంతరం లే అవుట్ లలో పర్యటించి ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పారిశుధ్యంతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, వర్షాల కారణంగా దోమల నివారణకు అధికారులు ఫాగింగ్, క్లోరినేషన్, మురికి నీటి ప్రవాహాన్ని అరికట్టి మలాథియన్ పిచికారి చేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో థామస్ రాజా, ఏఈఈ వినోద్ కుమార్, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏ ఈ ఓ సురేష్, పద్మావతి, ఐకెపి సీసీలు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :