Friday, 31 July 2026 01:56:19 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

A 1 వెహికల్ సర్వీసింగ్ పాయింట్ ను ప్రారంభించిన టీడీపీ నేతలు

Date : 21 January 2026 02:27 PM Views : 182

నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 21 : ఆత్మకూరు పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన A1 వెహికల్ సర్వీసింగ్ పాయింట్ ను ప్రారంభించిన స్థానిక తెలుగుదేశం నేతలు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ పక్కన పట్టణవాసి పఠాన్. ఆజ్గర్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏ వన్ (A1) వెహికల్ మరియు వాటర్ సర్వీసింగ్ పాయింట్ ను నేడు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, మండల ఎంపీపీ కేత వేణుగోపాల్ రెడ్డి, మార్కెటింగ్ కమిటీ ఉపాధ్యక్షులు గొట్టిగుండాల బుజ్జిరెడ్డి, వెంకటయ్య, పిడికిటి వెంకటేశ్వర్లు,సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, జర్నలిస్టులు చిట్టమూరు.సుబ్బారెడ్డి, దీపోగు.బాబు, ఖాసీం, బాదుల్లా, మహబూబ్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు..ఈ సందర్భంగా తాము నూతనంగా ఏర్పాటుచేసిన ఈ వాటర్ సర్వీసింగ్ పాయింట్ ప్రాణభానికి విచ్చేసిన తమ ఆత్మీయులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని తమ షాపు లో స్కూటర్లు, కార్లు ఇతర వాహనాలను అధునూతన పద్ధతిలో వాటర్ సర్వీసింగ్ చేసి వాహనాలను అందంగా సిద్ధం చేస్తామని వీటితోపాటు స్కూటర్ రిపేర్లు, పంచర్లు, బైక్ పాలిషింగ్, స్టిక్కరింగ్ తదితర సర్వీసులను చేస్తామని పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా నిర్వాహకులు పటాన్. అజ్గర్ తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :