నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - నవంబర్ 25 : మదనపల్లి లో వెలసిన శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానం లో ఈ నెల 29వ తేదీన జరగునున్న శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు ను, రాయలసీమ జనసేన కోఆర్డినేటర్ రాందాస్ చౌదరి ని హాజరై స్వామి వారి కృప కు పాత్రులు కావాలని ఆహ్వాన పత్రికను అందించిన అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు ఆనంద నాయుడు, బిజెపి భగవాన్, జి. అశోక్ కుమార్, బండి అమర, హేమంత్ కుమార్, మహేష్, శివమూర్తి,బోరువెల్ సుధా తదితరులు
Reporter
Namitha News