నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 29 : మదనపల్లి నియోజకవర్గం లోని తెలుగుదేశం కార్యకర్తలు, నాయకుల పిల్లల పలు వివాహ శుభ కార్యక్రమాలకు హాజరైన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన బాబు. నూతన వధూవరులకు ఆశీస్సులు అందించారు. ఈ వివాహా శుభాకార్యక్రమాలలో స్థానిక తెలుగుదేశం సీనియర్ నాయకులు యాలగిరి దొరస్వామి నాయుడు తెలుగుయువత నాయకులు మహబూబఖాన్, కొత్తపేట శ్యామ్, పూరషోత్తం, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News