నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నిమ్మనపల్లి - జనవరి 22 : మదనపల్లి నియోజకవర్గం లోని నిమ్మనపల్లి మండలం లోని ప్రజలకు సి.యం.ఆర్.ఎఫ్. నిధులను మంజూరు చేసిన ప్రభుత్వం. నేడు నిమ్మనపల్లి మండలం లోని రాజువేటి వారి పల్లి, రెడ్డివారిపల్లి, కొండయ్య గారి పల్లి, బాలేపల్లి, సామకోటి వారి పల్లి, వెంగం వారి పల్లి మరియు తవళం పంచాయతీ నందు మొత్తం 16 మంది లబ్ధిదారులకు 14 లక్షల 70 వేల రూపాయల సీఎం సహాయని చెక్కులను వారి స్వగృహం కు వెళ్లి అందచేసిన చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు
Admin
Namitha News