Friday, 31 July 2026 12:54:44 PM
# యోక్షిత కు పుట్టినరోజు శుభాకాంక్షలు # నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # బీటీ డిగ్రీ కాలేజీలో ఎన్.ఎస్.ఎస్ ప్లాంటేషన్ డ్రైవ్ # గడపగడపకు సంక్షేమం - ఇంటింటికి తెలుగుదేశం - కూటమి పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు

రేస్ వాహనాలను ప్రారంభించిన ఎస్పి ధీరజ్ కునుబిల్లి

రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ హెన్ టెన్ హాండ్స్ మెంట్  వాహనాలను ప్రారంభించిన ఎస్పీ

Date : 19 January 2026 01:18 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రానికి ( Race ) రిమోట్ ఏరియా కమ్యూనికేషన్ హెన్ టెన్ హాండ్స్ మెంట్  ద్విచక్ర వాహనం ఒకటి మరియు ఫోర్ వీలర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మారుమూల ప్రాంతాలలో విపత్తులు సంభవించినప్పుడు మరియు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు లేదా నెట్వర్క్ లేని ప్రాంతాలలో సహాయక చర్యలు చేపడుతుంది. మదనపల్లి పట్టణ ప్రాంతాలలో బందోబస్తు ఏర్పాటు చేసినప్పుడు మరియు పాదయాత్రలో కమ్యూనికేషన్ చేయటానికి వీలుగా ఉంటుంది. నెట్వర్క్ లేని ఏరియా ప్రాంతాల్లో పది కిలోమీటర్స పరిధిలో మాచారాన్ని తొందరగా చేరవేసేందుకు ఉపయోగపడుతుందని తెలియజేశారు. వాహనాలకి పూజ చేసి పచ్చ జెండా ఊపి ప్రారంభించిన ఎస్పీ ధీరజ్కునుబిల్లి . ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, డి.ఎస్.పి మహేంద్ర, టూ టౌన్ సిఐ రాజారెడ్డి, వన్ టౌన్ సిఐ మహమ్మద్ రఫీ, కమ్యూనికేషన్ సిఐ మురళీధర్ రాజు, ఆర్ ఐ పెద్దయ్య, తాలూకా సిఐ కళా వెంకటరమణ, సిఐ చంద్రశేఖర్ ఎస్ ఐ గాయత్రి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :