Thursday, 30 July 2026 08:15:48 AM
# గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు.

సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్ విజేత గంగిరెడ్డిపల్లి జట్టు

Date : 16 January 2026 08:56 PM Views : 250

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 16 : మండలంలోని గంగిరెడ్డిపల్లి లో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్లో గంగిరెడ్డిపల్లి జట్టు విజేతగా నిలిచినట్లు టిడిపి సీనియర్ నేత భాస్కర్ నాయుడు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా జరిగిన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ లో రేఖలకుంట తాండ జట్టుపై గంగిరెడ్డిపల్లి జట్టు ఘన విజయం సాధించింది. ఫైనల్ విజేతకు భాస్కర్ నాయుడు ఐదువేలు నగదు తో పాటు ట్రోఫీ, రన్నర్ జట్టుకు మూడు వేలు నగదు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడాకారులను అభినందించి ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత దుర్వెసనాలకు దూరంగా ఉండి క్రమశిక్షణతో కూడిన విద్యతో పాటు క్రీడల పట్ల ఆసక్తి చూపి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులతో పాటు జన్మభూమి, రాష్ట్రం, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. గంగిరెడ్డిపల్లెలో తరచూ క్రీడలను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తున్న భాస్కర్ నాయుడును యువ క్రీడాకారులు, గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మస్తాన్ రెడ్డి, చాంద్ భాషా, చంద్రశేఖర్ నాయుడు, పంచాయతీలోని క్రీడాకారులు, ప్రజలు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :