Tuesday, 09 June 2026 09:42:32 AM
# శివ మాల దారణ చేసిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారక నాథ్ రెడ్డి # స్పేషియల్ కంప్యూటింగ్ భవిష్యత్ సాంకేతిక ప్రపంచానికి పునాది – డాక్టర్ మల్లేశం దాసరి # రాష్ట్రం కూటమి పాలనతోనే అభివృద్ధి వైపు పరుగులు - జనసేన ఇంచార్జ్ పోతుల సాయినాథ్ # తంబళ్లపల్లె అభివృద్ధికి అధికార యంత్రాంగం కు కలిసి రావాలి - ప్రత్యేక అధికారి మాధవ కృష్ణారెడ్డి # పెద్దేరు ప్రాజెక్టు సమస్యల పరిష్కారానికి సహకరిస్తాం - ఇరిగేషన్ ఎస్.ఈ. వెంకట్రామయ్య # ప్రజలను రంజింపజేసిన సాసవల చిన్నమ్మ కథ # మదనపల్లి లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో యోగ # తంబళ్లపల్లె కేంద్రానికి గ్రహణం - సమస్యల వలయం-పట్టించుకోరా! # నాడు మూడేళ్లయినా పడని మూతలు - నేడు మూడు మాసాలకే మూతలు # మల్లయ్య కొండ బైపాస్ రోడ్డు మరమ్మత్తులు చేపట్టండి # మిట్స్ యన్.సి.సి. క్యాడేట్లు జాతీయ స్థాయి లో అత్యుత్తమ ప్రతిభ # పలు శుభకార్యాలలో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # యల్లంపల్లి సూర్యప్రకాష్ గారి వైకుంఠ సమారాధన కార్యక్రమం లో పాల్గొన్న తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు # ఉపాధ్యాయుల ఆకలి కేకలు # వైభవంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి జన్మదిన వేడుకలు # మైక్రో సాఫ్ట్ కంపెనీ ని సందర్శించిన మిట్స్ విద్యార్థులు # తాడేపల్లి లోని YSRCP కేంద్ర కార్యాలయంలో మైనారిటీ విభాగం ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న నిస్సార్ అహమ్మద్ # గ్రంథాలయ పఠనంతో విజ్ఞాన వికాసం - వేసవి విజ్ఞాన శిబిరం ముగింపులో వక్తలు వెల్లడి # విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు # చెట్టుపై నుండీ పడి రైతుకు తీవ్ర గాయాలు

తంబళ్లపల్లె లో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి

Date : 18 January 2026 10:53 PM Views : 239

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 18 : తంబళ్లపల్లె మండల కేంద్రంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమం టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ నాయకత్వాలు వర్ధిల్లాలి నినాదాలతో హోరెత్తించారు. అనంతరం ప్రభుత్వాసుపత్రిలో రోగులకు పాలు,పండ్లు,రొట్టెలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు రెడ్డప్ప రెడ్డి, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర,, క్లస్టర్ ఇంచార్జిలు బేరి శ్రీనివాసులు, కాల నారాయణ, ముద్దలదొడ్డి వెంకటరెడ్డి, సీనియర్ నాయకుడు కేశవరెడ్డి,తరుగు శివారెడ్డి, జయరాం రెడ్డి,సీనియర్ బిసి నాయకులు కృష్ణమూర్తి,శివరాం, హరికృష్ణ, శేఖర్ రెడ్డి, పురుషోత్తం,ఆనంద్,సోమశేఖర్,రాజంపేట టిడిపి కార్య నిర్వాహక కార్యదర్శి సోమశేఖర్, వీరాంజనేయులు, మాజీ జెడ్పిటిసి రామచంద్ర,గ్రామ కమిటీ అధ్యక్షులు శివకృష్ణ, సురేంద్ర, మదనమోహన్, బావ జాన్, వెంకటరమణ, అశోక్, సుధాకర్, చెరువు సంఘం అధ్యక్షులు ఆదిరెడ్డి, కోటకొండ చిన్నరెడ్డప్ప, రామలింగారెడ్డి,మదనమోహన్ రెడ్డి, రామచంద్రారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ శంకర, సుధాకర్, మాజీ ఉప సర్పంచ్ మణి, రామాంజులు, శ్రీనివాసులు,వెంకటరమణ ,పెద్ద వీరభద్ర, ఐసుల కృష్ణ,అల్లావుద్దీన్,నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :