Wednesday, 17 June 2026 03:07:04 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

పుంగనూరు లో ఘనంగా సియం చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు

పుంగనూరు రూరల్ అధ్యక్షులు సుబ్రమణ్యం రాజు ఆధ్వర్యంలో సియం చంద్రబాబు జన్మదిన వేడుకలు

Date : 20 April 2026 11:38 PM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - ఏప్రిల్ 20 : అన్నమయ్య జిల్లా పుంగనూరు రూరల్ టిడిపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యం రాజు ఆధ్వర్యంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను బీమగాని పల్లె సర్కిల్ లో టిడిపి నాయకులు,కార్యకర్తలతో పెద్ద ఎత్తున చేరుకొని బాణ సంచా పేల్చి కేక్ కటింగ్ చేశారు .ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని ప్రపంచం లోనే టిడిపి పార్టీ కి ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని, అహర్నిశలు తెలుగు వాడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రుల రాజధాని అమరావతి ఏర్పాటు చేసిన చంద్రబాబు పరిపాలన లో ప్రజలకు మరింత అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. ప్రతి ఒక్క పేదవాడికి అన్న క్యాంటిన్ ద్వారా ఆకలి తీర్చిన మా సీఎం చంద్రబాబు నాయుడు కి ఆ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి అశీసులతో నూరు కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నమని తెలిపారు .జన్మదిన వేడుకలలో టిడిపి నాయకులు దేశాది ప్రకాష్,సంజీవ, రవి నాయుడు,కుమార్, సుధాకర్,జగదీశ్, కేశవ, ఈశ్వర్ నాయక్, సూరి నాయుడు,మోహన్ కుమార్,మనోజ్,రెడ్డెప్ప,శ్రీనాథ్,కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: