నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 07 : రామసముద్రం మండలం వ్యాప్తంగా శనివారం విద్యుత్ సరఫరా లో అంతరాయం ఉంటుందని మదనపల్లి ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ గంగాదరం తెలిపారు. రామసముద్రం మండల సబ్ స్టేషన్ లో మర్మత్తు పనులు చేస్తుడటం తో ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 1గంటల వరకు సరఫరా ఉండదని విద్యుత్ ఏ.ఈ. మస్తాన్ వల్లి తెలుపుతూ రైతులు, ప్రజలు అంతరాయం కు సహకరించాలని తెలిపారు.
Reporter
Namitha News