Wednesday, 17 June 2026 02:55:39 PM
# ఇండియన్ బ్యాంక్ అభివృద్ధిలో సంఘమిత్రలే కీలకపాత్ర - రీజనల్ మేనేజర్ ఇందిర # తంబళ్లపల్లెకు కు 1200 వేరుశనగ విత్తన కాయలు # ప్రతి మాదిగ బిడ్డ చదువుతోనే ఉన్నత స్థాయికి చేరాలి - డానియల్ మాదిగ # తంబళ్లపల్లె లో తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకువస్తా # జనసేన ప్రస్థానం లో పాల్గొన్న పోతుల సాయినాథ్ # శ్రీరామ్ చినబాబు కు మినికి గ్రామస్థుల ఆహ్వానం # బయాలజీ విద్యార్థులకు సువర్ణావకాశం బిటెక్ బయోఇన్ఫర్మేటిక్స్ # మాజీ సైనికుడు కంచర్ల శ్రీనివాసులు నాయుడు ఓ ఆదర్శ నేత # 2029 ఎన్నికల్లో వైయస్ ఆర్ సీపీ గెలవాలని బద్రీనాథ్ ఆలయం లో మొక్కులు # మదనపల్లి డివిజన్ మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు గా కంచర్ల శ్రీనివాసులు నాయుడు ప్రమాణ స్వీకారం # ఏపీ లో టీచర్లకు ‘స్పెషల్' టెట్ # వాహనదారులు జాగ్రత్తలు పాటించండి - ఇన్స్పెక్టర్ గంగాధర్ # ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో మెరిట్ సర్టిఫికెట్ల పంపిణీ . # మదనపల్లి నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి # మల్లయ్య కొండల్లో మైనింగ్ చేస్తే ఘాటుగా స్పందిస్తాం! # మల్లయ్య కొండలో కళాకారులు మైనింగ్ పై ఎమ్మెల్యేకి సంఘీభావం # శరవేగంగా గుండ్లపల్లి చెరువు కట్ట మరమ్మత్తు పనులు # ఎమ్మెల్యే షాజహాన్ నివాసం వద్ద ప్రజా దర్బార్ # కోటపల్లి లో గ్రామ త్రాగునీటి బోర్ మోటార్‌కు మరమ్మతులు # ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ వివాదాలు పరిస్కారం - 1బి పత్రాల పంపిణీ

నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం...

Date : 21 April 2026 06:17 PM Views : 132

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన డీఎస్పీ పావని ని కలిసిన పోర్డ్ సంస్థ బృందం... మదనపల్లె నూతన డిఎస్పీగా బాధ్యతలు చేపట్టిన పావని ని పోర్డ్ సంస్థ డైరెక్టర్ జల్లా లలితమ్మ, సంస్థ సిబ్బందితో కలసి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డిఎస్పీ పావనికి పూల మొక్కను బహుకరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు.పోర్డ్ సంస్థ తరపున ఆమెకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.పోర్డ్ సంస్థ ​నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను డిఎస్పికి వివరించారు. అన్నమయ్య జిల్లా కేంద్రం ఎంతో ఘనచరిత్ర కలిగిన మదనపల్లె డివిజన్ కు మహిళా పోలీస్ అధికారిణిగా బాధ్యతలు చేపట్టడంపైన హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు. పోర్డ్ సంస్థ బాలకార్మికులు,బాల్య వివాహాలు నిర్మూలన, బాలల నిర్బంధ విద్యాహక్కు కోసం దశాబ్దాలుగా పనిచేస్తోందని వివరించారు. అదే విధంగా ప్రజల ఆరోగ్యం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా కృషి చేస్తున్నట్లు లలితమ్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో సుభాషిణి, స్వర్ణలత, నిర్మల పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: