Thursday, 16 April 2026 03:18:33 PM
# మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు # సీపీఐ కార్యాలయంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135 వ జయంతి # డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ ఘన నివాళులు అర్పించిన ఎంపీడీఓ గంగయ్య

పేదలకు ఇంటి నివేశ పట్టాలు, ఇండ్ల నిర్మాణాల ఋణం కోసం ధర్నా కు పిలుపినిచ్చిన సీపీఐ

ఏప్రిల్ 13తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా కు పిలుపునిచ్చిన సీపీఐ నాయకులు

Date : 10 April 2026 07:35 PM Views : 52

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఏప్రిల్ 10 : పేద ప్రజలకు ఇంటి నీవేశ స్థలం పట్టాలు, ఇండ్ల నిర్మాణం కొరకు రుణాలు మంజూరు చేయాలని ఈనెల 13న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద జరుగు మహాధర్నాను జయప్రదం చేయాలని సిపిఐ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప పిలుపునిచ్చారు ఎన్నికల ముందు సియం చంద్రబాబు, కూటమి నాయకులు గ్రామీణ పేదలకు మూడు సెంట్లు, పట్టణ పేదలకు రెండు సెంట్లు ఇంటి నివాస స్థలాలు ఇస్తామని ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు రుణం ఇస్తామని, కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని గత ఎన్నికల ముందు హామీ ఇచ్చి మరిచారని, నిరుపేదలకు పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ జిల్లా సహాయ కార్యదర్శి టి కృష్ణప్పులు మాట్లాడుతూ ఈనెల 13వ తేదీన జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేయుటకు సీపీఐ పార్టీ ఆదేశాల మేరకు ధర్నా కు పిలుపునిచ్చిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గుజ్జల ఈశ్వరయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు తదితరులు హాజరవుతారని రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతటి చెప్పుకుంటూ పేదల ద్రోహిదా తయారయిందని రాష్ట్రంలో అక్రమ పెన్షన్ల పేరుతో ఏడు లక్షల పెన్షన్లు తొలగించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న ఇప్పటిదాకా పేదలకు ఒక్క ఇంటి పట్టా గాని ఒక ఇంటి నిర్మాణం గానీ జరగలేదని ఇది మాటల కార్య ప్రభుత్వమని చేతల ప్రభుత్వం కాదని సూపర్ సిక్స్ అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన మొదటి సంతకం రీ సర్వే రద్దు చేస్తామని అలాగే ఆధాని కంపెనీ బోర్ మోటార్లకు ఇంటి మీటర్లకు స్మార్ట్ మీటర్స్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి హామీని తుంగలో దక్కడం జరిగిందని గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు పేదలకు ఇచ్చారని వాటికి స్థలాల చూపు లేదని వాటిని రద్దు చేసి ఆన్లైన్ చేసి ఇల్లు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈనెల 13న జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఈ ధర్నా కార్యక్రమంలో గత ప్రభుత్వంలో జగనన్న పట్టాలు పొందిన లబ్ధిదారులు పెన్షన్ రాని లబ్ధిదారులు భూ సమస్యలు ఉన్న బాధ్యతలు పాల్గొని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్ మనోహర్ రెడ్డి కే మురళి పిఎల్ వెంకటేష్ సూరి తదితరులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :