నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - జనవరి 24 : మదనపల్లి మండలం తట్టివారిపల్లి గ్రామం నందు స్వచ్ఛ్ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ సేకరణ స్వచ్ఛరథం వాహనం ప్రారంభోత్సవం కార్యక్రమం లో పాల్గొన్న ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్ ఆధ్వర్యంలో స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం లో ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్లాస్టిక్ సేకరణ చేసే స్వచ్ఛ రథం వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాష. ఈ కార్యక్రమం లో మండలం లోని అధికారులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
Admin
Namitha News