Thursday, 16 April 2026 06:11:38 PM
# వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష # జాతీయ అగ్నిమాపక సేవల వారోత్సవాలు-2026 పోస్టర్ ను ఆవిష్కరణ చేసిన శ్రీరాం చినబాబు

ఘనంగా జాతిపిత మహాత్మా గాంధీ 156వ జయంతి ఉత్సతి వేడుకలు

Date : 02 October 2025 06:32 PM Views : 124

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - అక్టోబర్ 02 : రామసముద్రం మండలంలో ఘనంగా మహాత్మ గాంధీ జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరిగింది. జాతిపిత 156వ జయంతి పురష్కరించుకుని మండల కేంద్రంలోని ఎంపిడిఓ, తాహసీల్దార్ కార్యాలయం, వెలుగు కార్యాలయాలు, గ్రామ పంచాయతీ సచివాలయం లలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో గాంధీ జయంతి కి మహాత్ముడికి ఘనంగా పుష్ప నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గాంధీజీ గారు దేశ స్వాతంత్ర్యాన్ని సాధించడానికి శ్రమించరో వివరించారు , గ్రామ స్వరాజ్యాన్ని అంతకంటే ఎక్కువగా ఆకాంక్షించారు. పల్లెసీమలే ప్రగతికి సోపానం అన్నారన్నారు. మహాత్మ గాంధీ అంబేద్కర్ చిత్రపటాలకు పూల మాలలతో నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నా. డిప్యూటీ ఎంపిడిఓ గపూర్ జడ్పీటీసీ రామచంద్రారెడ్డి, సర్పంచ్ రెడ్డెప్ప నాయుడు, కోవాకృష్ణ మూర్తి, తిప్పరాజు, లోకానాథ్ రాజు,టీడీపీ సీనియర్ నాయకులు వెంకటరమణా రెడ్డి, డాక్టర్ శివకుమార్ రెడ్డి,మాజీ సర్పంచ్ రెడ్డి శేఖర్,చంద్ర, వెంకటేష్ గౌడ్, శ్రీనివాసులు రెడ్డి,ప్రభుత్వఅధికారులు పంచాయతీ సెక్రటరీ లు, సచివాలయం సిబ్బంది

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :