Thursday, 30 July 2026 07:51:15 PM
# నీటి సంరక్షణ పనులతో ఎలీనా ప్రభావాన్ని అధిగమించాలి - డ్వామా పీడి వెంకటరత్నం # మహిళా సాధికారతకు ధాత్రి ఫౌండేషన్ బాటలు - ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ బాషా ప్రశంసలు # ప్రతిరోజు నడకతో ఆరోగ్యకరమైన జీవనం - పద్మ భూషణ్ శ్రీ ఎం # గురు పౌర్ణమి వేడుకల్లో శ్రీరామ్ చినబాబు # ఆదివాసీ ఫౌండేషన్ భారత్ ఏ. పి. రాష్ట్ర అధ్యక్షుడిగా నాగినేని గోవిందు వాల్మీకి # మదనపల్లి లో మానవీయ ఘటన # పంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లింపుకు సహకరించండి - విద్యుత్ ఏ .ఈ సురేంద్ర # కడ పల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి, 5 గురికి గాయాలు # మదనపల్లె డీఎస్పీ గా బాధ్యతలు చేపట్టిన బుచ్చిరాజు # "ఇంటింటికి తెలుగుదేశం" కార్యక్రమానికి ఘన శ్రీకారం చుట్టిన పల్లా శ్రీనివాసరావు # భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు కార్డులు రెన్యువల్ చేసుకోండి # ఈవీఎం గోడౌన్ల వద్ద పటిష్టమైన భద్రత ఉండాలి - జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ # అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం..

వికసిత్ భారత్ విజన్ సమ్మిట్ -2025 లో డిఎక్స్ఎడ్జ్ సంస్థ తో మిట్స్ అవగాహనా ఒప్పందం

Date : 18 November 2025 06:23 PM Views : 196

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశాఖపట్నం - నవంబర్ 18 : అంగళ్ళు సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ వారు విశాఖపట్నంలో జరిగిన "విక్సిత్ భారత్ విజన్ సమ్మిట్-2025"లో డిఎక్స్ఎడ్జ్ (DX EDGE) సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు. భారత ప్రభుత్వంలో సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ వారు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) మరియు నితి ఆయోగ్ వారు సంయుక్తంగా దేశ అభివృద్ధి లక్ష్యాలతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆద్వర్యం లో విశాఖపట్నం లో "విక్సిత్ భారత్ విజన్ సమ్మిట్-2025" ను నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్ టి.జి. రవికుమార్ ఒప్పంద పత్రాన్ని అందుకున్నట్లు ఉపకులపతి తెలిపారు. అధునాతన సాంకేతిక నైపుణ్యాలు, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణ, పరిశోధన ఆవిష్కరణ అవకాశాలు, డిఎక్స్ ఎడ్జ్ సంస్థతో కలిసి నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యూనివర్సిటీ లోని అధ్యాపకులకు మరియు విద్యార్థులకు అందించనున్నట్లు ఆయన అన్నారు. కార్యక్రమంలో డిఎక్స్ ఎడ్జ్ సంస్థ ప్రతినిధులు, రాష్ట్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థ మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ టి. శివ శంకర్ రెడ్డి చేతుల మీదుగా టి.జి రవి కుమార్ అందుకున్నారు.

Sreenivasulu

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :