Wednesday, 17 December 2025 09:26:58 AM
# సెల్ టవర్ కోసం కొండెక్కిన ముద్దలదొడ్డి వాసులు. # తహసీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణానికి కృషి చేస్తాం # లే అవుట్లు, ఫ్లాట్ల క్రమబద్ధీకరణ ప్రజలకు ఓ సువర్ణావకాశం - పి.కె.ఎం.యు.డి.ఎ. చైర్మన్ సురేష్ బాబు # మిట్స్ కు జాతీయ స్థాయి లో ఏ.ఏ.ఏ. రేటింగ్ # సైబర్ క్రైమ్ పై విద్యార్థినులకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు # పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతం చేయండి - డాక్టర్ జాహ్నవి # 18న వైద్య కళాశాల ల వద్ద నిరసనకు పిలుపునిచ్చిన సిపిఐ # గోపిదిన్నె వద్ద ట్రాక్టర్ డీ కొని బాలుడు దుర్మరణం # విశ్వం పాఠశాల లో ఉమ్మడి చిత్తూరు జిల్లా సీనియర్ బాల,బాలికల నెట్ బాల్ సెలక్షన్స్ # మిట్స్ యూనివర్సిటీ లో ఎంబెడెడ్ సిస్టమ్స్ పై స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం # విగ్రహ ఆవిష్కరణకు తంబళ్లపల్లె నుండి భారీగా తరలిన కార్యకర్తలు # చౌడసముద్రం ఏరు పై బ్రిడ్జి నిర్మాణం చేపట్టండి # మురికినీటి కాలువల పై మూతలు వేయడం మరిచారా ...? # గంగిరెడ్డిపల్లి లో సిసి రోడ్లు నిర్మాణం చేపట్టండి # అసైన్డ్ చట్ట సవరణ పై జనవరి 4న జరుగు జిల్లా భూ సదస్సును జయప్రదం చేయండి బి కే యం యు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప # మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ రామ్ ప్రియా.ఆర్ కు డాక్టరేట్ # తంబళ్లపల్లె లో శునకాల స్వైర విహారం # గుంతల రోడ్లకు మరమ్మత్తులు చేపట్టండి # తంబళ్లపల్లె లో ప్రశాంతంగా నవోదయ పరీక్షలు # అటల్ మోదీ సుపరి పాలన యాత్ర విజయవంతం చేయండి - మండలం అధ్యక్షులు రామాంజులు

గురువారం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన

మదనపల్లి ఎంపీడీవో ఆఫీస్ నందు అధికారులు మరియు ప్రజా ప

Date : 25 November 2025 08:11 PM Views : 211

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : గురువారం ఉదయం 10.30 గంటలకు గౌరవ రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి మదనపల్లి ఎంపీడీవో ఆఫీస్ నందు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో సమీక్షా సమావేశం మరియు ప్రజల నుంచి వినతుల సేకరణ కార్యక్రమం జరుగును ఈ కార్యక్రమానికి సంబంధించి వైయస్సార్సీపి శ్రేణులు, వివిధ హోదాలో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మదనపల్లి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త గౌరవ నిసార అహ్మద్, మదనపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మనూజా కిరణ్ రెడ్డి, మండల ఎంపీపీ వెలుగుచంద్రా రెడ్డమ్మ , మండల అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మరియు టౌన్ కన్వీనర్ జింక వెంకటాచలపతి రామసముద్రం మండల కన్వీనర్ కేశవ రెడ్డి, యువజన నాయకులు హర్షవర్ధన్ రెడ్డి కోరారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2025. All right Reserved.



Developed By :