Thursday, 16 April 2026 06:15:24 PM
# త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు # వైఎస్సార్ సిపి పుంగనూరు నియోజకవర్గం ఎంప్లాయిస్ & పెన్షనర్స్ వింగ్ ప్రెసిడెంట్ గా పుంగనూరు వరదా రెడ్డి # మిట్స్ కు 2026–27 సంవత్సరానికి “యూనివర్సల్ హ్యూమన్ వ్యాల్యూస్" నోడల్ సెంటర్‌ గా గుర్తింపు # మిట్స్ లో ఘనంగా జాతీయ స్థాయి సాంకేతిక సింపోజియం "మేకొనన్స్ - 2K26" # మద్యం తరలిస్తున్న వాహనం తో పాటు సీజ్ # చెత్త డంపింగ్ ను అడ్డుకుంటే కఠిన చర్యలు - తహసీల్దార్ శ్రీనివాసులు # ఇంటర్ పరీక్షా ఫలితాల్లో తంబళ్లపల్లి విద్యార్థుల ప్రతిభ # స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయండి # అంబేద్కర్ జన్మదిన సందర్భంగా అన్నదానం # 22 ఏ చుక్కల భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి # జలధార - జలహారతి పనులను ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ # టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఎన్నిక తో ఆత్మకూరు లో సంబరాలు # డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆదర్శప్రాయుడు - తాహాసిల్దార్ శ్రీనివాసులు # విద్యుత్ సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కారం - ఏ.ఈ. సురేంద్ర # టిడిపి ఆధ్వర్యంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు # డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దీనజన బాంధవుడు - డాక్టర్ వెంకట్ # అణగారిన వర్గాల ఆత్మబంధువు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ - క్రైమ్ బ్రాంచ్ సిఐ చంద్రశేఖర్,ఈయు గౌరవాధ్యక్షులు నాగూర్ వలి # మిట్స్ లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి # కుల నిర్మూలనతోనే సామాజిక సమానత్వం సాధ్యం - సిపిఎం జిల్లా కార్యదర్శి పోతగాళ్ల శ్రీనివాసులు # నవ భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ అడుగుజాడలే ఆదర్శం కావాలి - ఎమ్మెల్యే షాజహాన్ భాష

సుస్థిర అభివృద్ధి కై అధికారులకు సూచనలు - ఎంపీడీఓ

సుస్థిర అభివృద్ధి కై సర్పంచులకు , సచివాలయ సెక్రటరీలకు శిక్షణా కార్యక్రమం

Date : 18 December 2024 07:53 PM Views : 216

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె డిసెంబర్ 18 : తంబళ్లపల్లె మండలం లో పంచాయతీల అభివృద్ధికి స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగంగా ప్రతి ఒక్కరు మన లక్ష్యంగా కృషి చేయాలని ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎంపీడీవో కార్యాలయంలో స్థానిక సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై సర్పంచులు, సచివాలయ సిబ్బందికి రెండు రోజుల శిక్షణ కార్యక్రమాలలో భాగంగా గ్రామపంచాయతీ 20 30 చేరుకోవాలని దానికి అనుగుణంగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించుకొని ప్రతి గ్రామపంచాయతీ సర్వతో ముఖాభివృద్ధి సాధించాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీ లోని సమస్యలపై సర్పంచులు, సచివాలయ సిబ్బంది అధ్యయనం చేసి పరిష్కారానికి అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఓఆర్డి దిలీప్ కుమార్ నాయక్, ఏవో థామస్ రాజా, సీనియర్ అసిస్టెంట్ బాలకృష్ణ నాయక్, మండలంలోని అధికారులు పాల్గొన్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :