నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబల కోట - డిసెంబర్ 09 : కురబల కోట మండల పరిషత్ సమావేశ మందిరం లో ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్షించిన డ్వామా పి.డి. రైతులకు ఉపయోగ పడే పనులకు ఉపాధి హామీ పథకం లో ప్రాధాన్యత నిచ్చి తద్వారా పనులు చేయాలని, కూలీల సంఖ్య ను పెంచాలని, పశువుల షెడ్ లు, పశుగ్రాసం మరియు పండ్ల తోటలకు సంబంధించిన మెటీరియల్ పేమెంట్స్ కూడా వారం లోపుగా పూర్తిచేయించాలని సూచించిన డ్వామా పథక సంచాలకులు వెంకటరత్నం. ఉపాధి హామీ సిబ్బంది సమీక్ష సమావేశం లో ఎంపీడీఓ గంగయ్య, ఏ.పి.డి. నందకుమారరెడ్డి, ఏ.పి.ఓ. సుబ్రహ్మణ్యం, టెక్నీకల్ అసిస్టెంట్స్ నాగన్న గౌడ్, సోముశేఖర్, నాగార్జున, ఫీల్డ్ అసిస్టెంట్ లు హాజరయ్యారు
Admin
Namitha News